సారా రహిత సమాజాన్ని నిర్మిద్దాం: ఎస్పీ
ABN , First Publish Date - 2021-10-17T07:01:37+05:30 IST
సారా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు.
కదిరిఅర్బన్, అక్టోబరు 16: సారా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. శనివారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో నా టుసారా తయారీ, తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందస్సుకు ముఖ్య అతిఽథులుగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీ రప్ప, సెబ్ అడిషనల్ ఎస్పీ రా మ్మోహ న్, ఎమ్మెల్యే పీవీ సిద్దారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా టుసారా తయారీ సంపూర్తిగా నిర్మూలించి తయారీకి పాల్పడే వారిలో పరివర్తన తెప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవ్యకిశోర్, సీఐలు సత్యబాబు, నిరం జన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.