రవిబాబుకి పదవి పట్ల నేతల హర్షం

ABN , First Publish Date - 2021-03-05T06:18:38+05:30 IST

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

రవిబాబుకి పదవి పట్ల నేతల హర్షం
ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రవిబాబును నియమించడంతో మిఠాయిలు తినిపించుకుంటున్న నాయకులు


అరకులోయ, మార్చి 4: ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబును రాష్ట్ర ప్రభుత్వం నియమించడం పట్ల అరకు నియోజకవర్గ వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి  ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీటీసీ మాజీ సభ్యులు సమర్ది భాస్కరరావు, భూర్జబారికి సుందరరావు, పెదలబుడు మాజీ సర్పంచ్‌ పాంగి చిన్నారావు, మాజీ వైస్‌ సర్పంచ్‌ పి.విజయ్‌కుమార్‌, నాయకులు పరుశురాం, రమణ, నాయుడు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 

 

Updated Date - 2021-03-05T06:18:38+05:30 IST