‘మనూ’ కోర్సుల దరఖాస్తుకు చివరి తేదీ 30
ABN , First Publish Date - 2020-09-25T09:39:27+05:30 IST
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30 చివరి తేదీ అని అధికారులు తెలిపారు...
రాయదుర్గం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ)లో వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30 చివరి తేదీ అని అధికారులు తెలిపారు. పార్ట్టైం డిప్లొమా కోర్సులకు నవంబర్ 20వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.