ఘాట్‌లో లారీ దగ్ధం

ABN , First Publish Date - 2020-11-22T08:46:52+05:30 IST

ఘాట్‌లో లారీ దగ్ధం

ఘాట్‌లో లారీ దగ్ధం

డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనం


మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా  చింతూరు ఘాట్‌లో శనివారం రాత్రి ప్రమాదానికి గురై లారీ దగ్ధంకాగా, డ్రైవర్‌,  క్లీనర్‌ సజీవ దహనమయ్యారు.  మృతులు భద్రా ద్రి-కొత్తగూడెం జిల్లా వాసులు.

Updated Date - 2020-11-22T08:46:52+05:30 IST