ఘాట్లో లారీ దగ్ధం
ABN , First Publish Date - 2020-11-22T08:46:52+05:30 IST
ఘాట్లో లారీ దగ్ధం
డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం
మోతుగూడెం: తూర్పుగోదావరి జిల్లా చింతూరు ఘాట్లో శనివారం రాత్రి ప్రమాదానికి గురై లారీ దగ్ధంకాగా, డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. మృతులు భద్రా ద్రి-కొత్తగూడెం జిల్లా వాసులు.