భూముల విక్రయాలు తగదు
ABN , First Publish Date - 2020-05-26T10:36:06+05:30 IST
భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తమ ఆస్తులను దానం చే స్తే వాటిని విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం..
ఏలూరు కార్పొరేషన్, మే 25 : భక్తులు తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో తమ ఆస్తులను దానం చే స్తే వాటిని విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడడని దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్ నాయకుడు రాజనాల రామ్మో హనరావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ స్థానాలపై ఎటువంటి నమ్మకం లేదన్నారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తమిళనాడులోని భూములను విక్రయించాలనే నిర్ణయం సరైంది కాదని జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.