అధికారులపై దాడికి దిగిన కబ్జాదారులు

ABN , First Publish Date - 2020-07-04T02:28:09+05:30 IST

జిల్లాలోని వీపనగండ్ల మండలం నాగర్లబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సర్వే కోసం సదరు భూమి

అధికారులపై దాడికి దిగిన కబ్జాదారులు

వనపర్తి: జిల్లాలోని వీపనగండ్ల మండలం నాగర్లబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు సర్వే కోసం సదరు భూమి వద్దకు వెళ్లారు. ఆ సందర్భంగా కబ్జాదారులు రెచ్చిపోయారు. అధికారులపై దాడికి యత్నించారు. పరిస్థితిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల కెమెరాలను లాక్కున్నారు. కబ్జాదారులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-04T02:28:09+05:30 IST