‘పోతిరెడ్డిపాడు ద్వారా నీరు పోతుందన్న బాధ లేదు’
ABN , First Publish Date - 2020-08-08T23:30:46+05:30 IST
‘పోతిరెడ్డిపాడు ద్వారా నీరు పోతుందన్న బాధ లేదు’
హైదరాబాద్: కాంగ్రెస్కు పోతిరెడ్డిపాడు ద్వారా నీరు పోతుందన్న బాధ లేదని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలన్నదే కాంగ్రెస్ వారి బాధన్నారు. ప్రాజెక్ట్లు ఆలస్యం కావడానికి కాంగ్రెస్సే కారణమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లి ప్రాజెక్ట్లను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.