దుర్గమ్మను దర్శించుకున్న లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-06-06T16:46:46+05:30 IST

రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సోమవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న లక్ష్మణ్

విజయవాడ: రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సోమవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సంద్భంగా లక్ష్మణ్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రాలను లక్ష్మణ్‌కు ఆలయ ప్రధానార్చకులు అందజేశారు. 

Updated Date - 2022-06-06T16:46:46+05:30 IST