ప్రభుత్వ మద్యం షాపులో లక్షలు మాయం
ABN , First Publish Date - 2021-06-15T01:06:32+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ మద్యం షాపులో ఇంటి దొంగలు పడ్డారు. మంగళగిరిలోని
గుంటూరు: జిల్లాలోని ప్రభుత్వ మద్యం షాపులో ఇంటి దొంగలు పడ్డారు. మంగళగిరిలోని ప్రభుత్వ మద్యం షాపులో 7 లక్షలు మాయమయ్యాయి. దీంతో పోలీసులకు ఎక్సైజ్ సీఐ ప్రమీలారాణి ఫిర్యాదు చేసారు. నలుగురు సిబ్బందిపై మంగళగిరి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.