ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
ABN , First Publish Date - 2021-10-17T18:10:30+05:30 IST
భద్రాచలంలోని సరోజిని ప్రసూతి వైద్యశాలలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన గర్భిణి నవ్యకు మొదటి కాన్పుకు సిజేరియన్ నిర్వహించగా
bhadrachalam: భద్రాచలంలోని సరోజిని ప్రసూతి వైద్యశాలలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలేనికి చెందిన గర్భిణి నవ్యకు మొదటి కాన్పుకు సిజేరియన్ నిర్వహించగా ముగ్గురు మగ శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకరికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ముగ్గురు శిశువులు, తల్లి క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.