నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలేడీ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-24T01:57:58+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జిల్లాలోని నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలేడీని

నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలేడీ అరెస్టు

మెదక్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జిల్లాలోని నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలేడీని చిలప్ చెడ్ పోలీసులు అరెస్టు చేసారు.   18 మంది నుంచి రూ. 25 లక్షలను గంగారాం గ్రామానికి చెందిన శృతి వసూలు చేసింది. పలువురి నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేసారు. 

Updated Date - 2021-08-24T01:57:58+05:30 IST