అన్నారం దర్గాలో బూజుపట్టిన లడ్డూలు
ABN , First Publish Date - 2021-04-17T05:33:42+05:30 IST
అన్నారం దర్గాలో బూజుపట్టిన లడ్డూలు
పర్వతగిరి, ఏప్రిల్ 16 : అన్నారం షరీఫ్ లోని యాకూబ్షావళి బాబా దర్గాలో నాసిర కం లడ్డూలను విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం జనగామ ప్రాం తానికి చెందిన భక్తుడు భూక్యా రాజు దర్గా కు వచ్చి దర్శనం చేసుకుని లడ్డూలను కొను గోలు చేశాడు. లడ్డూలను తెరిచిచూడగా ఫంగస్తో మొత్తం బూజుపట్టి ఉన్నాయి. ఈ విషయాన్ని వెంటనే వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ దృష్టికి తీసుకెళ్లడంతో లడ్డూల కాం ట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని చెప్పిన ట్లు రాజు తెలిపారు. లడ్డూల తయారీపై వక్ఫ్బోర్డు అధికారుల పర్యవేక్షణ లేక పోవడంతోనే నాణ్యత కొరవడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు.