కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2022-02-02T00:45:36+05:30 IST

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం

కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

కర్నూలు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామ సమీపంలో కోసిగి క్రాస్ రోడ్డు దగ్గర మోటారు సైకిల్‌ను కారు డీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామనికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-02T00:45:36+05:30 IST