కర్నూలు జిల్లాలో దారుణం.. హైకోర్టు లాయర్ అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-04-10T16:20:25+05:30 IST

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు లాయర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా ..

కర్నూలు జిల్లాలో దారుణం..  హైకోర్టు లాయర్ అనుమానాస్పద మృతి

కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. హైకోర్టు లాయర్ వెంకటేశ్వర్లు అనుమానాస్పదంగా మృతిచెందారు.కర్నూలు శివారులో లాయర్ వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైంది. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని కుటుంబీకులు భావిస్తున్నారు. మూడ్రోజుల క్రితం వెంకటేశ్వర్లు మహానందికి వెళ్లి అదృశ్యమయ్యారు. వెంకటేశ్వర్లు మృతిపై పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-04-10T16:20:25+05:30 IST