కర్నూలులో దారుణం.. విద్యార్థిని ఉపాధ్యాయుడు

ABN , First Publish Date - 2020-05-30T23:19:59+05:30 IST

కర్నూలులో దారుణం.. విద్యార్థిని ఉపాధ్యాయుడు

కర్నూలులో దారుణం.. విద్యార్థిని ఉపాధ్యాయుడు

కర్నూలు: శిరివెళ్ల మండలం గోవిందపల్లెలో దారుణం చోటు చేసుకుంది. గోవిందపల్లెలో ఇంటర్ విద్యార్థిని ఉపాధ్యాయుడు చింత చెట్టు ఎక్కించారు. చెట్టుపై నుంచి విద్యార్థి మనోజ్ కింద పడిపోయాడు. విద్యార్థి మనోజ్ కు రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Updated Date - 2020-05-30T23:19:59+05:30 IST