మహానందిలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2021-10-05T17:46:23+05:30 IST

మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.

మహానందిలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

కర్నూలు: మహానంది ఆలయంలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తులు ఇచ్చిన కానుకలు, రసీదుల్లో అవకతవకలకు పాల్పడిన సూపరింటెండెంట్  వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ శశిధర్ రెడ్డిని ఈవో మల్లికార్జున ప్రసాద్ సస్పెండ్ చేశారు. విధుల పట్ల అలసత్వం వహించిన  జూనియర్ అసిస్టెంట్ మల్లయ్య, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రకు ఈవో షోకజ్ నోటీసులు జారీ చేశారు. 

Updated Date - 2021-10-05T17:46:23+05:30 IST