కర్నూలు లోక్‌సభ టీడీపీ కమిటీ ఇదే

ABN , First Publish Date - 2021-01-16T05:50:57+05:30 IST

టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

కర్నూలు లోక్‌సభ టీడీపీ కమిటీ ఇదే

కర్నూలు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ కార్యవర్గాన్ని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఆ వివరాలు.. కర్నూలు లోక్‌సభ అధ్యక్షుడిగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఇప్పటికే నియమించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షులుగా షేక్‌ షాహీదా, సాంబశివారెడ్డి, బోయ వెంకటేశ్వర్లు, దేశాయి మాధవరావు, చెన్నా బసప్ప, ఎం.దేవేంద్రప్ప, బీ. దేవేంద్రప్పను, ప్రధాన కార్యదర్శిగా కె.భూపాల్‌చౌదరిని, కార్యాలయ కార్యదర్శిగా కొరకంచి రవికుమార్‌ను, అధికార ప్రతినిధులుగా హనుమంతరావు, పి.మనోహర్‌ చౌదరి, పి.మురళీకృష్ణ, బి. కరుణాకర్‌రాజు, పరమేశ్వర్‌రెడ్డి, సి.వెంకటేష్‌, ఆర్‌.కృష్ణమనాయుడును, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.చిన్నమి,్మ, షేక్‌ నబీసాహెబ్‌, ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎం.సుందర్‌రాజు, హెచ్‌.కోరేష్‌గౌడ్‌, సజ్జాద్‌ హుస్సేన్‌, ఎ.కిష్టప్ప, కార్యదర్శులుగా ధనంజేయుడు, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, మల్లెపోగు శ్రీనివాసులు, టి.ప్రభాకర్‌నాయుడు, పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, కె. బుద్ధారెడ్డి, కోశాధికారిగా కె.సత్యనారాయణయాదవ్‌ను, మీడియా సమన్వయకర్తగా కె.చంద్రకాంత్‌ను, సోషల్‌ మీడియా సమన్వయకర్తగా పడాల సునీల్‌ను నియమించారు. 

Updated Date - 2021-01-16T05:50:57+05:30 IST