బసవన్న కొండల్లో చిరుత సంచారం

ABN , First Publish Date - 2022-07-01T16:02:07+05:30 IST

జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.

బసవన్న కొండల్లో చిరుత సంచారం

కర్నూలు: జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని బసవన్న కొండల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత 3, 4 నెలలుగా కొండల్లో సంచరిస్తున్న చిరుత పులి... గోర్రెలు, కోతులను చంపి తిన్నది. చిరుత సంచారంతో గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు స్పందించి పులిని బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-01T16:02:07+05:30 IST