Kurnoolలో చిరుత పులి కలకలం
ABN , First Publish Date - 2022-01-19T13:59:58+05:30 IST
జిల్లాలోని కోసిగిలో చిరుత పులి కలకలం రేపుతోంది. చిరుత పులి కొండపై కోతులను చంపి తిన్నంది.
కర్నూలు: జిల్లాలోని కోసిగిలో చిరుత పులి కలకలం రేపుతోంది. చిరుత పులి కొండపై కోతులను చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంత కాలంగా చిరుత పులులు సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.