Kurnoolలో వాహనాల తనిఖీలు...వెండి పట్టివేత

ABN , First Publish Date - 2022-01-12T13:47:30+05:30 IST

జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

Kurnoolలో వాహనాల తనిఖీలు...వెండి పట్టివేత

కర్నూలు: జిల్లాలోని పంచలింగాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారులో తరలిస్తున్న రూ.8.10 లక్షల నగదు, 12.378 కిలోల వెండి పట్టుబడింది. తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులను సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-12T13:47:30+05:30 IST