Kurnool: తల్లీకొడుకును కాటేసిన పాము
ABN , First Publish Date - 2021-12-11T14:59:55+05:30 IST
జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కొడుకును కాటేసిన పాము కాటేసింది.
కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం పెట్నికోటలో విషాదం చోటు చేసుకుంది. తల్లి కొడుకును కాటేసిన పాము కాటేసింది. ఈ ఘటనలో కుమారుడు సాత్విక్ (3)మృతి చెందగా, తల్లి ఓబులమ్మ పరిస్థితి విషమం ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఇంటి ముందు మెట్లపై తల్లి కొడుకు కూర్చుని ఉండగా రాళ్లలో నుంచి వచ్చిన పాము ఇరువురినీ కాటేసింది.