Kurnool: జింకలపై పంజా విసిరిన వేటగాడు అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-14T14:24:01+05:30 IST

జిల్లాలోని ఆదోని మండలంలో జింకలపై పంజా విసిరిన వేటగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Kurnool: జింకలపై పంజా విసిరిన వేటగాడు అరెస్ట్

కర్నూలు: జిల్లాలోని ఆదోని మండలంలో జింకలపై పంజా విసిరిన వేటగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి గన్ స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం వేటగాడిని అటవీశాఖ అధికారులు ఆలూరు కోర్టులో హాజరుపరిచారు. జింకలను పట్టుకోబోయిన వేటగాడికి 15 రోజుల పాటు రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-04-14T14:24:01+05:30 IST