Kurnool: కుటుంబ కలహాలతో పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-29T17:50:59+05:30 IST

జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పోలయ్య శ్రీశైలం అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

Kurnool: కుటుంబ కలహాలతో పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీశైలం దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పోలయ్య శ్రీశైలం అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా తన కుటుంబ కలహాలతో మానసిక పరిస్థితి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-07-29T17:50:59+05:30 IST