రామదుర్గంలో మరణ మృదంగం

ABN , First Publish Date - 2021-05-14T14:14:23+05:30 IST

జిల్లాలోని చిప్పగిరి మండలం రామదుర్గంలో మరణ మృదంగం మోగుతోంది.

రామదుర్గంలో మరణ మృదంగం

కర్నూలు: జిల్లాలోని చిప్పగిరి మండలం రామదుర్గంలో మరణ మృదంగం మోగుతోంది. గత నెల ఏప్రిల్ 1 నుంచి దాదాపు 20 మంది మృత్యువాతపడ్డారు. అయితే అన్నీ సహజ మరణాలే అని వైద్యులు చెబుతున్నారు. 

Updated Date - 2021-05-14T14:14:23+05:30 IST