కుమరం సోనేరావుకు ఢిల్లీలో ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-08-15T03:52:14+05:30 IST

ఢిల్లీలో ఆదివారం కుమరం భీం మనవడు సోనేరావును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఘనంగా సన్మానించారు. అజాదీకాఅమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను సన్మా నించింది. ఇందులో భాగంగానే తనను కేంద్రరైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ ఢిల్లీలో సన్మానించినట్లు కుమరం సోనేరావు ‘ఆంధ్ర జ్యోతి’కి ఫోన్‌లో తెలిపారు. కుమరంసోనేరావును కేంద్ర ప్రభు త్వం సన్మానించడంపై ఆదివాసీలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

కుమరం సోనేరావుకు ఢిల్లీలో ఘన సన్మానం
కుమరం సోనేరావును సన్మానిస్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

సిర్పూర్‌(యూ), ఆగస్టు 14: ఢిల్లీలో ఆదివారం కుమరం భీం మనవడు సోనేరావును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఘనంగా సన్మానించారు. అజాదీకాఅమృత్‌ మహోత్సవాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను సన్మా నించింది. ఇందులో భాగంగానే తనను కేంద్రరైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌ ఢిల్లీలో సన్మానించినట్లు కుమరం సోనేరావు ‘ఆంధ్ర జ్యోతి’కి ఫోన్‌లో తెలిపారు. కుమరంసోనేరావును కేంద్ర ప్రభు త్వం సన్మానించడంపై ఆదివాసీలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-15T03:52:14+05:30 IST