కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ
ABN , First Publish Date - 2021-12-20T01:51:17+05:30 IST
కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ కోరారు.
హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేటీఆర్ కోరారు. అలాగే కరోనాతో చేనేత వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందన్నారు. జీఎస్టీ పన్ను 5శాతం నుంచి 12శాతానికి పెంచడం సరికాదన్నారు. ప్రోత్సాహకాలు కల్పించాల్సిన సమయంలో జీఎస్టీ పెంపు సరికాదన్నారు.