కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

ABN , First Publish Date - 2022-08-07T22:03:16+05:30 IST

కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

హైదరాబాద్‌: చేనేతరంగాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని కేంద్రం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో చేనేతలకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. చేనేత మిత్ర, నేతన్నకు బీమాతో కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. భారతీయ కళలకు చేనేత ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకురావాలని సూచించారు. 

Updated Date - 2022-08-07T22:03:16+05:30 IST