నవంబర్‌ 29 ఒక అపూర్వ ఘట్టం: కేటీఆర్

ABN , First Publish Date - 2020-11-29T15:46:53+05:30 IST

నవంబర్‌ 29 ఒక అపూర్వ ఘట్టం: కేటీఆర్

నవంబర్‌ 29 ఒక అపూర్వ ఘట్టం: కేటీఆర్

హైదరాబాద్‌: నవంబర్‌ 29.. ఒక అపూర్వ ఘట్టమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దీక్షా దివస్‌ తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టమని చెప్పారు. తెలంగాణ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష అని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-11-29T15:46:53+05:30 IST