విద్యుత్ ఉత్పత్తి ఆపేయండి
ABN , First Publish Date - 2021-07-16T03:16:00+05:30 IST
తెలంగాణ జెన్కో డైరెక్టర్కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని
హైదరాబాద్: తెలంగాణ జెన్కో డైరెక్టర్కు కేఆర్ఎంబీ లేఖ రాసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని కేఆర్ఎంబీ లేఖ రాసింది. గతంలోనూ లేఖ రాశామని కేఆర్ఎంబీ పేర్కొంది. తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సాగు, తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడించింది. ఏపీ ఫిర్యాదులపై కేఆర్ఎంబీ స్పందించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల దగ్గర విద్యుత్ ఉత్పాదన కోసం నీటి వినియోగాన్ని ఆపేయాలని స్పష్టం చేసింది.