నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిపివేత

ABN , First Publish Date - 2020-08-15T21:52:03+05:30 IST

నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిపివేత

నందిగామ-వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిపివేత

కృష్ణా: జిల్లాలోని నందిగామ మండలం కూడలి దామూలూరు వద్ద వైర, కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి ప్రవాహంతో నందిగామ-వీరులపాడు మండలాలకు  రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కంచికచెర్ల మండలం కీసర వద్ద  వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. 75 వేల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి చేరింది. 

Updated Date - 2020-08-15T21:52:03+05:30 IST