AP: రెండు బైక్లు ఢీ..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-08-22T13:35:48+05:30 IST
ఏ.కొండూరు మండలంలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి
కృష్ణా: ఏ.కొండూరు మండలంలోని గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.