కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-08-19T16:16:05+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. దీంతో ప్రక్కన వేగంగా దూసుకు వస్తున్న లారీ టైర్ల కింద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైక్‎లు ఢీకొన్నాయి. దీంతో ప్రక్కన వేగంగా దూసుకు వస్తున్న లారీ టైర్ల కింద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కొండూరు మండలం వెంకటాపురం దగ్గర చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-19T16:16:05+05:30 IST