విజయవాడలోనే కృష్ణా బోర్డు పెట్టాలి: ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు
ABN , First Publish Date - 2021-07-15T22:56:19+05:30 IST
విజయవాడలోనే కృష్ణా బోర్డు పెట్టాలి: ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు
అమరావతి: కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు. ఈ ప్రాజెక్టులన్నీ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం 255 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని ఫిర్యాదు చేశారు. తాము తెలంగాణ రైతులకు వ్యతిరేకంకాదని, కృష్ణా బోర్డును విజయవాడలోనే ఏర్పాటు చేయాలన్నారు.