కరోనాతో ఉయ్యూరు సివిల్ కోర్టు జస్టిస్ మృతి

ABN , First Publish Date - 2021-05-11T19:49:08+05:30 IST

కరోనాతో ఉయ్యూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి జాస్తి సత్యనారాయణ మూర్తి మృతి చెందారు.

కరోనాతో ఉయ్యూరు సివిల్ కోర్టు జస్టిస్ మృతి

కృష్ణాజిల్లా: కరోనాతో ఉయ్యూరు సివిల్ కోర్టు న్యాయమూర్తి జాస్తి సత్యనారాయణ మూర్తి మృతి చెందారు. ఇటీవలే ఆయన తండ్రి కరోనాతో మృతి చెందారు. న్యాయమూర్తి ఇంట్లో కోవిడ్ కారణంగా ఇద్దరు మృతి చెందడంతో ఉయ్యూరు బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. న్యాయమూర్తి మృతికి ఉయ్యూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రఘాడ సానుభూతి వ్యక్తం చేసింది.

Updated Date - 2021-05-11T19:49:08+05:30 IST