25న కృష్ణా బోర్డు భేటీ
ABN , First Publish Date - 2021-05-14T11:46:33+05:30 IST
కృష్ణా నదీ జలాలు 2021-22 సంవత్సరానికి కేటాయింపులు .. మిగులు జలాల సర్దుబాటు .. 2020-21 వార్షిక నీటి వినియోగం
అమరావతి: కృష్ణా నదీ జలాలు 2021-22 సంవత్సరానికి కేటాయింపులు .. మిగులు జలాల సర్దుబాటు .. 2020-21 వార్షిక నీటి వినియోగం, కేఆర్ఎంబీ బడ్జెట్ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 25న కృష్ణా బోర్డు వర్చువల్ విధానంలో సమావేశం కానుంది.