వరదకు కొట్టుకొస్తున్న చేపలు

ABN , First Publish Date - 2020-08-16T01:08:00+05:30 IST

వరదకు కొట్టుకొస్తున్న చేపలు

వరదకు కొట్టుకొస్తున్న చేపలు

కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట పోలంపల్లి డ్యాం వద్ద మునేరులో ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. వరదకు చేపలు కొట్టుకొస్తున్నాయి. ఉధృతంగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు. 

Updated Date - 2020-08-16T01:08:00+05:30 IST