వరదకు కొట్టుకొస్తున్న చేపలు
ABN , First Publish Date - 2020-08-16T01:08:00+05:30 IST
వరదకు కొట్టుకొస్తున్న చేపలు
కృష్ణా: జిల్లాలోని జగ్గయ్యపేట పోలంపల్లి డ్యాం వద్ద మునేరులో ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. వరదకు చేపలు కొట్టుకొస్తున్నాయి. ఉధృతంగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలను నిలిపివేశారు.