కృష్ణా జిల్లాలో దారుణం...ఆస్తి కోసం..

ABN , First Publish Date - 2020-06-07T16:01:52+05:30 IST

కృష్ణా జిల్లాలో దారుణం...ఆస్తి కోసం..

కృష్ణా జిల్లాలో దారుణం...ఆస్తి కోసం..

కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వేల్పుచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. ఆ వృద్ధ దంపతులు ఉన్న ఇంటికి  కుటుంబసభ్యులు నిప్పుపెట్టాగా స్థానికుల అప్రమత్తతో  ప్రమాదం తప్పింది. 12మంది కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-06-07T16:01:52+05:30 IST