కృష్ణా జిల్లాలో దారుణం...ఆస్తి కోసం..
ABN , First Publish Date - 2020-06-07T16:01:52+05:30 IST
కృష్ణా జిల్లాలో దారుణం...ఆస్తి కోసం..
కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వేల్పుచర్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. ఆ వృద్ధ దంపతులు ఉన్న ఇంటికి కుటుంబసభ్యులు నిప్పుపెట్టాగా స్థానికుల అప్రమత్తతో ప్రమాదం తప్పింది. 12మంది కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.