AP: నందిగామ రైతుపేటలో దొంగల బీభత్సం

ABN , First Publish Date - 2021-09-06T13:54:10+05:30 IST

కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సామ్ సంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడి సుమారుగా రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాప్ షెట్టర్లను

AP: నందిగామ రైతుపేటలో దొంగల బీభత్సం

కృష్ణా: కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సామ్ సంగ్ ఎలక్ట్రానిక్ షాపులో చొరబడి సుమారుగా రూ.80 వేల నగదు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో షాప్ షెట్టర్లను బద్దలు కొట్టి షాపులో ఉన్న క్యాష్, విలువైన వస్తువులను అపహరించారు. ఉదయం షాపు ఓపెన్ చేయడానికి వచ్చిన యజమాని తన షాప్ షెట్టర్లు ఓపెన్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-06T13:54:10+05:30 IST