పరీక్షల వేళ కొవిడ్ నిబంధనల్ని పాటించాలి
ABN , First Publish Date - 2021-09-17T21:12:49+05:30 IST
పరీక్షల వేళ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్...
అమరావతి: పరీక్షల వేళ విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ సూచించారు. కొవిడ్ నిబంధనల్ని పాటించాలన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో పరీక్షలు కొనసాగుతున్నందున ప్రోటోకాల్ నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు.