కోత్వాల్ వేంకట రామారెడ్డి జయంతి
ABN , First Publish Date - 2021-08-23T08:23:33+05:30 IST
శ్రీ రాజాబహద్దూర్ కోత్వాల్ వేంకట రామా రెడ్డి 153వ జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణా భాషా సాంస్కృతిక మండలి ఆగస్టు 22 సా.6గం.లకు జూమ్ వేదికపై సమావేశాన్ని...
శ్రీ రాజాబహద్దూర్ కోత్వాల్ వేంకట రామా రెడ్డి 153వ జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణా భాషా సాంస్కృతిక మండలి ఆగస్టు 22 సా.6గం.లకు జూమ్ వేదికపై సమావేశాన్ని నిర్వహిస్తున్నది. సమావేశంలో అమ్మంగి వేణుగోపాల్, ఏనుగు నరసింహా రెడ్డి, డిఎస్ఆర్ రాజేందర్ సింగ్, కె. విద్యా వతి, కాంచనపల్లి, పోరెడ్డి రంగయ్యలు పాల్గొం టున్నారు. ఈ పురస్కారాలను ముదిగంటి సుజాతారెడ్డి, వై. నరసింహరెడ్డి స్వీకరిస్తారు.
గంటా జలంధర్ రెడ్డి