కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వరంలో టీడీపీ వినూత్న నిరసన

ABN , First Publish Date - 2020-05-30T19:22:34+05:30 IST

నెల్లూరు: స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద వైసీపీ ఏడాది పాలనని నిరసిస్తూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు.

కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వరంలో టీడీపీ వినూత్న నిరసన

నెల్లూరు: స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద వైసీపీ ఏడాది పాలనని నిరసిస్తూ టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. చెవుల్లో పువ్వులు పెట్టుకుని నిరసనకు దిగారు. సీఎం జగన్ ప్రజలకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని, జనం చెవుల్లో పూలు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు.


Updated Date - 2020-05-30T19:22:34+05:30 IST