కొండపల్లి ఎన్నికపై AP Highcourtలో లంచ్ మోషన్ పిటిషన్
ABN , First Publish Date - 2021-11-23T16:37:22+05:30 IST
కొండపల్లి ఎన్నికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
అమరావతి: కొండపల్లి ఎన్నికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిన్న అధికార పార్టీ నిర్వహించిన విధ్వంసంపై కూడా న్యాయవాది అశ్వినీ కుమార్ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. సమావేశం నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అనుమతించిన హైకోర్టు 12 గంటలకు విచారణ జరుపనుంది.