కొమురవెళ్లి మల్లన్న హుండీ లెక్కింపు

ABN , First Publish Date - 2021-11-19T02:55:21+05:30 IST

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి

కొమురవెళ్లి  మల్లన్న హుండీ లెక్కింపు

సిద్దిపేట: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారి హుండీ ఆదాయాన్నిఆలయ అధికారులు లెక్కించారు. స్వామి వారికి 74 రోజులలో 75,44,354 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. దీనిలో 144 గ్రాముల మిశ్రమ బంగారం ,11 కిలోల  మిశ్రమ వెండి , 78 విదేశీ నోట్లు ఉన్నాయని ఆలయ అధికారులు తెలిపారు.



Updated Date - 2021-11-19T02:55:21+05:30 IST