ఆ విషయంపై గురించి నితిన్గడ్కరీని కలిశా: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-12-03T02:37:08+05:30 IST
ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆర్టీసీ టికెట్ ధరలు పెంచడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి భద్రాచలం రోడ్ గురించి నితిన్గడ్కరీని కలిశానని చెప్పారు. రెండు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా ఆదేశాలిస్తామన్నారని తెలిపారు.