కోటయ్య సన్నిధిలో అమరావతి నినాదం

ABN , First Publish Date - 2020-12-06T05:29:38+05:30 IST

నరసరావుపేటలోని కోటప్పకొండకు శనివారం నెక్కల్లుకు చెందిన మహిళలు తరలివెళ్లారు.

కోటయ్య సన్నిధిలో అమరావతి నినాదం
కొటయ్య సన్నిధిలో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రాజధాని మహిళలు

తుళ్లూరు, డిసెంబరు 5: నరసరావుపేటలోని కోటప్పకొండకు శనివారం నెక్కల్లుకు చెందిన మహిళలు తరలివెళ్లారు. ఈ  సందర్భంగా కొండపై జై.. అమరావతి నినాదాలు చేశారు. అమరావతి కొనసాగాలని వేడుకున్నారు. తమగోడు పాలకులు వినకపోయినా భగవంతుడు విని న్యాయం చేస్తాడని పేర్కొన్నారు.   

Updated Date - 2020-12-06T05:29:38+05:30 IST