కోటయ్య సన్నిధిలో అమరావతి నినాదం
ABN , First Publish Date - 2020-12-06T05:29:38+05:30 IST
నరసరావుపేటలోని కోటప్పకొండకు శనివారం నెక్కల్లుకు చెందిన మహిళలు తరలివెళ్లారు.
తుళ్లూరు, డిసెంబరు 5: నరసరావుపేటలోని కోటప్పకొండకు శనివారం నెక్కల్లుకు చెందిన మహిళలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కొండపై జై.. అమరావతి నినాదాలు చేశారు. అమరావతి కొనసాగాలని వేడుకున్నారు. తమగోడు పాలకులు వినకపోయినా భగవంతుడు విని న్యాయం చేస్తాడని పేర్కొన్నారు.