ఆత్మహత్యాయత్నం చేసిన కౌలు రైతు మృతి
ABN , First Publish Date - 2020-09-29T11:01:36+05:30 IST
ఆత్మహత్యాయత్నం చేసిన కౌలు రైతు మృతి
కోవెలకుంట్ల, సెప్టెంబరు 28:ఆత్మహత్యాయత్నం చేసిన కౌలు రైతు మృతి రూ.6 లక్షలు అప్పుచేశాడు. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి కుందూ ఒప్పింగి సాగు చేసిన పంటలు నీటమునిగి దెబ్బతినడంతో మనస్తాపానికి గురై ఈనెల 27న క్రిమిసంహారక మందు తాగాడు. అతడిని చికిత్స కోసం బంధువులు కోవెలకుంట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే కోలుకోలేక మృతిచెందాడు. హుసేనయ్యకు భార్య మల్లిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.