కేసీఆర్ అహంకారాన్ని దళితులు గుర్తుపెట్టుకోవాలి: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-14T18:28:48+05:30 IST

కేసీఆర్ అహంకారాన్ని దళితులు గుర్తుపెట్టుకోవాలి: కిషన్‌రెడ్డి

కేసీఆర్ అహంకారాన్ని దళితులు గుర్తుపెట్టుకోవాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: అంబేద్కర్‌ను కాంగ్రెస్ పట్టించుకోలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కుర్చీని ఎడమ కాలి చెప్పుతో సమానం అన్న.. కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారాన్ని దళితులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-14T18:28:48+05:30 IST