గంజాయి మత్తులో హత్య
ABN , First Publish Date - 2020-03-21T13:50:06+05:30 IST
విశాఖ: గంజాయి మత్తులో హత్య జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దయాల్ నగర్లో గంజాయి మత్తులో హత్య జరిగింది.
విశాఖ: గంజాయి మత్తులో హత్య జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దయాల్ నగర్లో గంజాయి మత్తులో హత్య జరిగింది. ఉమాశంకర్ అనే వ్యక్తిపై వికాశ్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఉమాశంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.