ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆందోళన

ABN , First Publish Date - 2022-02-09T17:18:18+05:30 IST

రాజ్యసభలో ప్రధాన మంత్రి మోదీ వాఖ్యలను నిరసిస్తూ నగరంలో టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది.

ఖమ్మంలో టీఆర్‌ఎస్ ఆందోళన

ఖమ్మం: రాజ్యసభలో ప్రధాన మంత్రి మోదీ వాఖ్యలను నిరసిస్తూ నగరంలో టీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. నిరసన ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన మోడీ శవయాత్రలో మంత్రి పువ్వాడ అజయ్, జిల్లా అధ్యక్షుడు తాత మధు  పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్‌లో టీఆర్ఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు.

Updated Date - 2022-02-09T17:18:18+05:30 IST