లాక్‌డౌన్‌కు ప్రతీ ఒక్కరూ సహకరించాలి: సీపీ విష్ణు

ABN , First Publish Date - 2021-05-12T17:53:57+05:30 IST

కొవిడ్ టెస్టింగ్ కొసం వచ్చే వారికి అనుమతి ఉందని సీపీ విష్ణు వారియర్ తెలిపారు.

లాక్‌డౌన్‌కు ప్రతీ ఒక్కరూ సహకరించాలి: సీపీ విష్ణు

ఖమ్మం: కొవిడ్ టెస్టింగ్ కొసం వచ్చే వారికి అనుమతి ఉందని సీపీ విష్ణు వారియర్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చే వారు దానికి సంబంధించిన ఆధారాలు తీసుకొని వస్తే అనుమతి ఇస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌కు  జనం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మొదటి రోజు కావడంతో కొన్ని వాహనాలు మినాయిoపు ఇచ్చి అనుమతి ఇస్తున్నామన్నారు. రేపటి నుండి 10 గంటలలోపు జనం వారి పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని చెప్పారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు వారికి ఇచ్చిన సమయం ఉపయోగించుకోవాలని సీపీ విష్ణు వారియర్ తెలిపారు.

Updated Date - 2021-05-12T17:53:57+05:30 IST